Friday, June 19, 2020
Answers to sathavahanas bits
1. 1
2. 1
3. 1
4. 2
5. 1
6. 1
7. 1
8. 3
9. 3
10. 1-c,2-d,3-b,4-e,5-a
11. 1
12. 3
13. 5
14. 1-d,2-c,3-e,4-b,5-a
15. 1
16. 3
17. 5
18. 1
19. 1
20. 3
21. 1
22. 1-e,2-d,3-a,4-b,5-c
23. 4
24. 1
25. 5
26. 1-c,2-a,3-b,4-d
27. 1
28. 1
29. 3
30. 1
31. 2
32. 3
33. 3
34. 3
35. 2
36. 3
37. 3
38. 2
39. 2
40. 1
41. 1
42. 3
43. 2
44. 2
45. 2
46. 2
47. 1
48. 2
49. 2
50. (a)3, 50.3
51. 4
52. 4
53. 2
54. 3
55. 3
56. 1
57. 2
58. 3
59. 3
60. 3
61. 4
62. 2
63. 1-e,2-c,3-b,4-a,5-d
64. 5
65. 2
66. 3
67. 2
68. 3
69. 3
70. 1-b,2-a,3-d,4-c
71. 3?
72. 1-d,2-c,3-b,4-a,5-e
73. 3
74. 2
75. 2
76. 3
77. 1-c,2-e,3-a,4-b,5-d
78. 4
79. 2
80. 3
81. 3
82. 1-e,2-c,3-f,4-a,5-b
83. 2
84. 4
85. 3
86. 3
87. 2
88. 1
89. 3
90. 3
Thursday, June 18, 2020
Sathavahanulu mcqs appsc group 2
1Q)శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు నాణేలు ఎక్కడ లభించాయి ?
1) కొండాపూర్ మెదక్ జిల్లా
2) కోటిలింగాల కరీంనగర్ జిల్లా
3)గుడిమల్లం చిత్తూరు జిల్లా
4)శాలిహుండం శ్రీకాకుళం జిల్లా
2Q) శ్రీముఖుడు వ్యేయించిన నాణాలు ఎవరి ననెలుతో పోలి ఉన్నవి ?
1)సమగోపుడు
2) గోభద్రుడు
3)పల్లవులు
4)మౌర్యులు
3Q) దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహారాజు బిరుదు ధరించిన వారు ఎవరు
?
1)శాతవాహనులు
2) కాకతీయులు
3)తూర్పు చాళుక్యులు
4)ఇక్స్వకులు
4Q) శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు?
1) శాతవాహనుడు
2)శ్రీముఖుడు
3)శ్రీ ఛాంతమూలుడు
4)ఇంద్రవర్మ
5)కుబ్జ విష్ణువర్ధనుడు
5Q) శాతవాహన వంశంలో గొప్పవాడు ఎవరు ?
1)గౌతమీపుత్ర శాతకర్ణి
2)యజ్ఞశ్రీ శాతకర్ణి
3)మొదటి శాతకర్ణి
4)రెండో పులోమావి
6Q) శాతవాహనుల రాజధాని వరుసక్రమం తెలపండి
a)కోటిలింగాల b) ప్రతిష్టానపురం c)ధాన్యకటకం
1)a,b,c
2)b,c,a
3)c,a,b
7Q) శాతవాహన రాజులు మతం తెలపండి?
1) వైదిక మతం
2)బౌద్ధమతం
3)జైన మతం
4)పౌరాణిక మతం
8Q) శాతవాహనుల రాజభాష తెలపండి ?
1)సంస్కృతం
2) తెలుగు
3)ప్రాకృతం
4)పాళీ భాష
9Q) శాతవాహనుల రాజ లాంఛనం ఏమిటి?
1) సింహం
2)పంజా ఎత్తిన సింహం
3)సూర్యుడు
4) వరాహం
10Q) శాతవాహన జన్మ స్థలానికి సంబంధించిన వాదాలను జతపరచండి?
ప్రతిష్టానపురం. { }
పరబ్రహ్మశాస్త్రి మరియు b.n శాస్త్రి
విదర్భ. {
} సూక్తం కార్
కన్నడ
{ } శ్రీనివాస అయ్యంగార్
ఆంధ్ర ప్రాంతం { } మిరాశి
తెలంగాణ. { } గుత్తి
వెంకట్రావు, స్మిత్ బర్జేస్, బర్నట్
11Q) శాతకర్ణి అనేది ఇంటిపేరు అని, ఆంధ్ర అన్నది జాతి నామమని, శాతవాహన రాజవంశం
పేరు అన్న చరిత్రకారుడు ఎవరు ?
1)నీలకంఠశాస్త్రి
2) బి ఎన్ శాస్త్రి
3)మిరాశీ
4)ఆర్.ఎస్. బ్రహ్మ
12Q) శాతవాహనులు అస్సక జానపదానికి చెందిన ఆంధ్రగణం మరియు ఆర్యులుగా పేర్కొన్న
వారు ఎవరు?
1)నీలకంఠశాస్త్రి
2) శ్రీనివాస అయ్ంగార్
3)b.s.l హనుమంతరావు
4)ఆర్.ఎస్ పరబ్రహ్మం
13Q) శాతవాహనులు ఆంధ్రభృత్యులు అని పేర్కొన్న వారు ఎవరు?
1) మిరాసి
2)బండార్కర్
3)డి సి సర్కార్
4)r.s బ్రహ్మ
5)1&2
14Q) శాతవాహన అనే వంశము ఎలా వచ్చిందో జత పరచండి ?
1)ధ్వాత్రంశిక పుత్తలిక ->a) సుఖ ప్రదమైన వాహనము
కలిగినవారు
2) దీప కర్ణి కథ. ->b)
సాలి అనగా గుర్రం హన్ అనగా కొడుకు
అశ్వమేధం చేసిన రాజు సంతానం శాతవాహనులు
3) జినాఫ్రభసూరి సిద్ధాంతం -->© సాతుడు అనే యక్షుడికి బ్రాహ్మణ
స్త్రీకి జన్మించినవారు
4)ప్రిజులిస్కి సిద్ధాంతం ->d) శాతవాహనుడు అనే
బ్రాహ్మణునికి,నాగ
స్త్రీకి జన్మించినవారు ( బ్రాహ్మణ వర్గానికి చెందినవారు)
5) హేమ చంద్రుడి అభిధానచింతామణి ->e) ప్రతిష్టానపురం కలప ప్రకారం బ్రాహ్మణ
స్త్రీకి మరియు నాగరాజు యొక్క సంతానం (వీరు శతది వాహనములను దానం చేయడం వల్ల ఆ
పేరు పొందారు)
15Q) బర్జేస్, బర్నట్ ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని ఏమిటి ?
1)శ్రీకాకుళం (కృష్ణా జిల్లా )
2)కోటిలింగాల (కరీంనగర్ జిల్లా)
3 అమరావతి
16Q)క్రింది వానిలో శాతవాహన కాలం నాటి నాణాలు దొరికిన ప్రాంతాన్ని జిల్లాలతో
జతపరచబడ్డాయి తప్పును గుర్తింపు?
1) నాగార్జునకొండ-గుంటూరు
2) శాలిహుండం - శ్రీకాకుళం
3)అత్తిరాల- కర్నూల్
4) వినుకొండ - గుంటూరు
5)కొండాపూర్- మెదక్
17Q) ఏ ప్రాంతంలో బయటపడిన శాతవాహనుల నాణాలపై సిరిచిముకాశాత అని రాయబడింది?
1) నాగార్జునకొండ-గుంటూరు
2) శాలిహుండం - శ్రీకాకుళం
3)అత్తిరాల- కర్నూల్
4) వినుకొండ - గుంటూరు
5)కొండాపూర్- మెదక్
18Q) ఆంధ్ర దేశంలో మొదటి శాసనాలు వేయించిన వారు ఎవరు?
1) అశోకుడు
2)శాతవాహనులు
3)ఇక్ష్వాకులు
4)తూర్పు చాళుక్యులు
19Q) శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని తెలిపే ఆధారాలు ఏమిటి?
1)అశోకుని 13వ శిలాశాసనం
2)పురాణాలు
3)శాతవాహన శాసనాలు
20Q) నాగనిక వేసిన నానాఘాట్ శాసనం ఈ క్రింది విషయం తెలియజేస్తుంది?
1) శాతవాహనులు మరాఠాలు మధ్య వివాహ సంబంధాలు
2) మొదటి శాతకర్ణి విజయాలు
3)1&2
21Q) ఆంధ్రాలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏమిటి?
1) అమరావతి శాసనం
2) నాగార్జునకొండ శాసనం
3) భట్టిప్రోలు శాసనం
4) నానాఘాట్ శాసనం
22Q) క్రింది వాటిని జతపరచండి?
1) జునాగఢ్ శాసనం a) గౌతమీ బాలశ్రీ రాజర్షి పత్నిగా పేర్కొంది
2)హతి గంఫ శాసనం b) రెండో పులోమావి నాగబు పదం పేర్కొంది
3)నాసిక్ శాసనం c) కుబేరుడు - నిగమ సభలు
పేర్కొంది
4)అమరావతి శాసనం. d) ఖారవేలుడు 1వ శాతకర్ణిపై దాడిని పేర్కొంది
5) భట్టిప్రోలు శాసనం. e)రుద్రధాముడు-వశిశ్టి పుత్ర శివశ్రీ గూర్చి
పేర్కొంది
23Q) ఏ శాసనం శాతవాహనుల కాలం నాటి గ్రామ పరిపాలన మరియు గుల్మికులు మరియు
శాతవాహన రాజ్య పతనం గురించి తెలియజేస్తుంది ?
1)కొడవలి శాసనం
2) రెంటాల శాసనం
3)దాచేపల్లి శాసనం
4) మేకదోని శాసనం
24Q) శాతవాహనుల పరిపాలన గురించి తెలియజేసే శాసనం ఏమిటి?
1)అందే శిలా శాసనం
2) భిల్సా శాసనం
3)చిన గంజాం శాసనం
4)కర్లీ శాసనం
5)ఉన్నాఘర్ శాసనం
25Q) శాతవాహనుల కాలం నాటి మంత్రి మండలి గురించి తెలియజేస్తూ శాసనం ఏమిటి?
1)అందే శిలా శాసనం
2) భిల్సా శాసనం
3)చిన గంజాం శాసనం
4)కర్లీ శాసనం
5)ఉన్నాఘర్ శాసనం
26Q) క్రింది వాటిని జతపరచండి
1) బిల్సా శాసనం ->
2వ పులోనావి
2)కార్లే శాసనం->
విజయ శ్రీ శాతకర్ణి
3)నాగార్జునకొండ అసంపూర్ణ శాసనం->2వ శాతకర్ణి
4) కొడవలి శాసనం.
->చంద్ర శ్రీ శాతకర్ణి
27Q) ఏ పురాణం ప్రకారం మొత్తం 30 మంది శాతవాహన పాలకులు 450 సంవత్సరాలు
పరిపాలించారు ?
1) మత్స్య పురాణం
2) బ్రహ్మాండ పురాణం
3) విష్ణు పురాణం
4)వాయు పురణము
28Q) శాతవాహన రాజు నాణేలు పాటలీపుత్రం వద్ద కుహురంలో లభించాయి?
1)మొదటి పులామావి
2)రెండో పులొనావి
3)1వ శాతకర్ణి
4)గౌతమీపుత్ర శాతకర్ణి
29Q) తొలి మరియు మలి శాతవాహన రాజులలో గొప్పవారు ఎవరు?
1) శ్రీముఖుడు, చంద్ర శ్రీ శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి
3)1వ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి
4) శ్రీముఖుడు, 3వ పులోమావి
30Q)మొదటగా ప్రతిష్టానపురం రాజధానిగా చేసుకుని పరిపాలించిన శాతవాహన రాజు
ఎవరు?
1) శ్రీముఖుడు
2)1వ శాతకర్ణి
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4)యజ్ఞశ్రీ శాతకర్ణి
31Q) సాంచీ స్తూపం దక్షిణ తోరణం పైన ఒక శాసనాన్ని చెక్కించిన వశిష్ట
పుత్ర ఆనందుడు అనే కళాకారుడు ఎవరూ ఆస్థానంలోని వాడు?
1)మొదటి శాతకర్ణి
2)రెండో శాతకర్ణి
3)విజయ శాతకర్ణి
4)గౌతమీపుత్ర శాతకర్ణి
32Q)రాజు విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన సేనాధిపతి విజయనాధుడు ఎవరి
ఆస్థానంలో ఉండేవాడు ?
1)ఒక శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3)హాలుడు
4)కుంతల శాతకర్ణి
33Q) 13వ శిలాశాసనం ప్రకారం అశోకుడు శ్రీముఖునికి రాయ అనే బిరుదు ఇచ్చారని
పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?
1) సుక్తాంకర్
2)బండార్కర్
3)డి సి సర్కార్
4) శ్రీనివాస అయ్యంగార్
NOTE:- హీరాహడగళ్ళి శాసనం ప్రకారం శాతవాహనులు కర్ణాటక వారు అని వాదించిన
చరిత్రకారుడు ఎవరు?
A) సూక్తంకార్
34Q) శాతవాహన రాజుల్లో కాలాకచూరి నుండి జైన మతాన్ని స్వీకరించిన రాజు
ఎవరు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి
2)యజ్ఞశ్రీ శాతకర్ణి
3)శ్రీముఖుడు
4) శాతవాహనుడు
35Q)శాతవాహనుల కాలం నాటి ఏ గ్రంథం శ్వేతాంబర జైనుడు అయినా జైవల్లభుని వజ్జలగ్గ
అనే గ్రంథంను పోలి ఉంది?
1) పంచతంత్రం
2)సప్తశతి
3)ఇండికా
4)బృహత్కథ
36Q) భారతదేశంలో భాగవత మతం ఉన్నట్లు తెలియజేయు శాసనం ఏమిటి ?
1)నానాఘాట్ శాసనం
2) భిల్స శాసనం
3) బేస్ నగర్ శాసనం
4)కన్హీరి శాసనం
37Q) ఉత్తర భారతదేశంలో రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజు
ఎవరు?
1)విజయ శాతకర్ణి
2)1వ శాతకర్ణి
3)2వ శాతకర్ణి
4)యాజ్ఞ శ్రీ శాతకర్ణి
38Q) అస్మకాదీసా అనే బిరుదు ఎవరికి కలదు ?
1) పులోమావి
2) ఒకటో శాతకర్ణి
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4)రెండో శాతకర్ణి
39Q)గౌతమీపుత్ర శాతకర్ణి శాలివాహన యుగాన్ని ఎప్పుడు ప్రారంభించాడు ?
1)క్రీస్తుశకం 76
2)క్రీస్తుశకం 78
3)క్రీస్తుశకం 115
4) క్రీస్తుశకం 117
NOTE:-అభిదాన చింతామణి రచించిన హేమచంద్రుడు శాతవాహనలను శాలివాహనలుగా
పేర్కొన్నాడు
40Q)1వ శాతకర్ణి ఏ ఆక్రమణకు గుర్తుగా ఉజ్జయిని పట్టణ గుర్తు ముద్రించాడు?
1) మాళవ ప్రాంతం పుష్యమిత్రుడు శుంగుని ఓడించి
2)మాళవ ప్రాంతం ఖారవెలుడిని ఓడించి
3)మాళవ ప్రాంతం నహపనుడిని ఓడించి
41Q) గజగుర్తులని ముద్రించిన శాతవాహన రాజు ఎవరు ?
1)మొదటి శాతకర్ణి
2)రెండో శాతకర్ణి
3)విజయ శాతకర్ణి
4)గౌతమీపుత్ర శాతకర్ణి
42Q) ఏ శాతవాహన రాజు కాలంలో కళింగ ఖారవెలుడు భట్టిప్రోలు పై దాడి చేశాడు?
1)మొదటి శాతకర్ణి
2)రెండో శాతకర్ణి
3) వేదస్రి శాతకర్ణి
4)గౌతమీపుత్ర శాతకర్ణి
43Q) రాజన్య శ్రీ శాతకర్ణి అనే బిరుదు ఎవరికి కలదు?
1)మొదటి శాతకర్ణి
2)రెండో శాతకర్ణి
3)విజయ శాతకర్ణి
4)గౌతమీపుత్ర శాతకర్ణి
44Q) గౌతమీపుత్ర శాతకర్ణి సేనాధిపతి ఎవరు?
1) విజయ నాధుడు
2) శివ గుప్తుడు
3) పాండురంగడు
4)విజయవాడ గోపాలుడు
45Q)శక శాతవాహన సంఘర్షణలు ఎవరి కాలంలో మొదలయ్యాయి?
1)మొదటి శాతకర్ణి
2)రెండో శాతకర్ణి
3)విజయ శాతకర్ణి
4)గౌతమీపుత్ర శాతకర్ణి
46Q)కుంతల శాతకర్ణి బిరుదు ఎమిటి ?
1)కవి చక్రవర్తి
2)విక్రమార్క
3) రజన్య శ్రీ
4)కవిరాజు
47Q) విష్ణుశర్మ పంచతంత్రం ఆధారం ఏమిటి ?
1)గుణాఢ్యుని బృహత్కథ
2) క్షేమేంద్రుడు బృహత్కథ మంజరి
3) హరిసేనుడు బృహత్ కోస
4)వరాహమిహిరుడు బృహత్సంహిత
5) సోమదేవుడు కథాసరిత్సాగరం
48Q) కార్ల బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చిన శాతవాహన రాజు ఎవరు?
1)మొదటి శాతకర్ణి
2)రెండో పులోమవి
3)విజయ శాతకర్ణి
4)గౌతమీపుత్ర శాతకర్ణి
49Q)పైశాచిక భాషను ప్రాచీన తెలుగుగా వర్ణించిన చరిత్రకారుడు ఎవరు?
1) బండార్కర్
2)డి సి సర్కార్
3)పి టి శ్రీనివాస్ అయ్యంగార్
4) మిరాశి
50(a)Q) ఏ బౌద్ధ శాఖకు గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్లో గృహలు
తవ్వించాడు?
1)చుత్యకులు
2)తెరవాధులు
3)భద్రనీయ
4)జంగములు
50Q) శాతవాహన కాలం నాటి సాంఘిక జీవన విధానం గురించి తెలియజేయు వాత్సాయనుడు కామ
సూత్ర తెలుగులోకి అనువదించిన వారు ఎవరు ?
1)రాజశేఖర్ కవి
2)పావులూరి మల్లన
3) ఆదినారాయణ శాస్త్రి
4)సి నారాయణ రెడ్డి
51Q) కుంతల శాతకర్ణి గురించి పేర్కొనని గ్రంథాలు ఏమిటి ?
1)వాత్సాయన కామసూత్రం
2) రాజశేఖ కావ్య మిమాంసం
3) గుణాఢ్యుని బృహత్కథ
4) గాథాసప్తతి
52Q)మొట్టమొదటిసారిగా ద్వి భాష (ప్రాకృతం మరియు దేశీ ) భాషలతో కూడిన నాణాలు
ముద్రించిన శాతవాహన రాజు ఎవరు?
1)మొదటి శాతకర్ణి
2)యజ్ఞశ్రీ శాతకర్ణి
3)రెండో పులోమావి
4)వసిస్తిపుత్ర శివశ్రి శాతకర్ణి
5)యజ్ఞశ్రీ శాతకర్ణి
53Q) నాసిక్ శాసనం ప్రకారం దక్షిణపదేశ్వరుడిగా పిలవబడిన శాతవాహన రాజు
ఎవరు?
1)మొదటి శాతకర్ణి
2)రెండో పులోమావీ
3)యజ్ఞశ్రీ శాతకర్ణి
4)గౌతమీపుత్ర శాతకర్ణి
54Q)రెండో పులోమావి కాలంలో రాజధాని ప్రతిష్టానపురం నుండి అమరావతికి
మార్చినట్టు తెలియజేయు శాసనం ఏమిటి ?
1)అమరావతి శాసనం (వీరుడు లేదా నాగరాజు నిర్మించాడు)
2)నాగార్జునకొండ శాసనం
3)జూనాగడ్ శాసనం
4)నాసిక్ శాసనం
55Q) ఏ శాతవాహన రాజు కాలంలో రక్కసి లోట్టయి అనే వ్యక్తి గరిక యంత్రములు
కనుగొన్నాడు ?
1)మొదటి శాతకర్ణి
2)యజ్ఞశ్రీ శాతకర్ణి
3)రెండో పులోమావి
4)3వ పులోమావి
56Q) క్షత్రప అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు?
1)వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి
2)యజ్ఞశ్రీ శాతకర్ణి
3)రెండో పులోమావి
4)3వ పులోమావి
57Q) పాసండి శాతకర్ణి అనే బిరుదు ఎవరికి కలదు?
1)మొదటి శాతకర్ణి
2)యజ్ఞశ్రీ శాతకర్ణి
3)రెండో పులోమావి
4)3వ పులోమావి
58Q)యజ్ఞశ్రీ ముద్రించిన తెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిహ్నంతో ముద్రించిన
నాణాలు ఎక్కడ లభించాయి ?
1)చిత్తూరు జిల్లా గుడిమల్లం
2) శ్రీకాకుళం జిల్లా శాలిహుడం
3) ప్రకాశం జిల్లా చిన్నగంజాం
4) కడప జిల్లా అత్తిరాల
59Q) హర్షవర్ధని చరిత్రలో యజ్ఞశ్రీని ఈ క్రింది విధంగా భానభట్టుడు
పేర్కొన్నాడు?
1) దక్షిణపదేశ్వరుడు
2) దక్షిణపథాపతి
3) త్రీసముద్రఅధిపతి
60Q) నాగార్జునకొండ సమీపంలో ఉన్న తహారాల వద్ద ఈ శాతవాహన రాజు నాణేలు
లభించాయి?
1)మొదటి పులోమావి
2)యజ్ఞశ్రీ శాతకర్ణి
3) విజయా శ్రీ శాతకర్ణి
4)3వ పులోమావి
61Q) బళ్ళారి జిల్లాలో మేకధోని శాసనం వేయించిన శాతవాహన రాజు?
1)మొదటి శాతకర్ణి
2)యజ్ఞశ్రీ శాతకర్ణి
3)రెండో పులోమావి
4)3వ పులోమావి
62Q)శాతవాహన కాలం నాటి చతురంగబలాలు పేర్కొన్న శాసనం పేరు ఏమిటి?
1) అమరావతి శాసనం
2) హతిగంప శాసనం
3) జునాగఢ్ శాసనం
3)నాసిక్ శాసనం
63Q) క్రింద వాటిని జతపరచండి
1)పరిందవారాలు a)విద్య మత పరమైన వివాదాలుపరిష్కరించేవారు
2)స్కందవారాలు b) సైన్యాగారం
3)కటకం c) తాత్కాలిక
సైనిక శిబిరాలు
4)మహాదార్మిక d) న్యాయ వివాదాన్ని పరిష్కరించే
వారు
5)మహా ఆర్యక. e) రాజు అంతరంగిక సైనిక దళంలో గుడాచారులు
NOTE:-(మహా తారక)ప్రత్యేక అంగరక్షకులు మరియు (దూతకులు)రాజజ్ఞాలను
పాటించేవారు
64Q) ఈ క్రింది వాటిలో తప్పును గమనించండి
1) శాతవాహనులు- ఆహారం, విషయం, గ్రామం
2) ఇక్స్వాకులు రాష్ట్రాలు, విషయాలు, గ్రామాలు
3) విష్ణుకుండినులు రాష్ట్రం, విషయం, గ్రామం
4) తూర్పు చాళుక్యులు నాడులు/విషయం, కొట్టం, గ్రామం
5) పైన ఏమీ కావు
65Q) శాతవాహన కాలంలో ప్రసిద్ధి చెందిన గోవర్ధన ఆహారం ఎక్కడ కలదు?
1) విదర్భ
2) నాసిక్
3)అశ్శక
4)సేటగిరి
66Q)శాతవాహన కాలంలో గ్రామాల్లో సమస్యల పరిష్కారం కొరకు ఉండే ప్రభుత్వ
ఉద్యోగి?
1) మహా ఆర్యక
2) మహాధార్మిక
3)మహాకార్యక
4) మహరధి
NOTE:-మహారధులు పదవి వంశ పారంపర్యం వీరికి పన్నులు వసూలు చేయడం రద్దు చేయడం
అనే అధికారం కలదు. అమాత్యులు పదవులు వంశపారంపర్యం కావు.
67Q) శాతవాహన కాలం నాటి రాజు యొక్క సొంత భూమిని ఏమనేవారు?
1)రాచ దొడ్డి
2)రాజ ఖంఖేట
3) సీత క్షేత్రాలు
68Q) శాతవాహన కాలంలో గహపతులు అని ఎవరిని అంటారు ?
1)నిగమసభలోని సభ్యులును
2) కులపెద్దలని
3)1&2
69Q)భద్రయాన కొండపై బౌద్ధ విహార నిర్మాణానికి విరాళం ఇచ్చింది ఎవరు?
1)గౌతమీపుత్ర శాతకర్ణి
2)దక్షమిత్ర
3)గౌతమీ బాలశ్రీ
4)నాగనిక
70Q) ఈ క్రింది వాటిలో ఏది పరచండి
1)Strabo.
A) బానిస వ్యవస్థ
పేర్కొన్నారు
2)కామసూత్ర మరియు బృహత్కథ B) సతీసహగమనం వ్యవస్థ
పేర్కొన్నారు
3)ఫాహియన్.
C) సూహృ లేఖ విద్యార్థులు కంఠస్థం
చేసేవారు
4)ఇత్సింగ్
D) 1500 గదులతో కూడిన
మహా
విహారం లేదా పారావత విహారం నిర్మాణం
71Q) శాతవాహనుల కాలం నాటి ప్రధాన వినోదాలు?
1) జంట నాట్యాలు మరియు బృందం నాట్యాలు
2)తోలు బొమ్మలాట
3)కోడి పందాలు
4)1&2
72Q) ఈ క్రింది వాటిని ఏర్పరచండి
1)ధన్నికులు. A) కళ్ళు గీసేవారు
2)దస్సక. B) ఇత్తడి
పనివారు
3)కసకరా. C) మత్స్యకారులు
4)సౌందికులు. D) ధన్య వర్తకులు
5)ఒదయాంత్రికులు E) వ్యవసాయ పనిముట్లు తయారు చేసే వారు
73Q) శాతవాహన కాలం నాటి కొలిమితిత్తులు బయట పడిన ప్రాంతం ఏమిటి?
1)కోటిలింగాల
2)అమరావతి
3)కొండాపూర్
4)నాగార్జునకొండ
74Q) పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో పేర్కొన్న రోమన్
విపణి వీదిగా పేరొందిన అంతర్జాతీయ రేవు పట్టణం ఏది?
1)మోటుపల్లి
2) అరికమేడు (పాండిచ్చేరి)
3)కొడ్డురా(కృష్ణా జిల్లా)
4)మచిలీపట్నం
75Q) టాలమి గైడ్ టు జాగ్రఫీ ప్రకారం శాతవాహనుల కాలం నాటి గొప్ప వ్యాపార
కేంద్రం?
1)మచిలీపట్నం
2)మైసొలియా
3)భరుకచ్చ
5)ఘంటసాల
76Q) శాతవాహనుల కాలం నాటి స్వదేశీ మరియు విదేశీ వర్తకం వివరించిన గ్రంధం?
1) సి యు కి- హూయన్స్తాంగ్
2) సప్తశతి- హాలుడు
3) ఉజ్జ్వల - హారిదత్తుడు
77Q) క్రింది వాటిని జతపరచండి
1) ప్రతిష్టానపురం a) లోహ పరిశ్రమ
2)గూడూరు b) వజ్ర పరిశ్రమ
3)వినుకొండ c) జౌళి పరిశ్రమ
4)పల్నాడు. d) దంతం పనులు
5)విదేశ. e) సన్నని
వస్త్రాలు
78Q) వడ్డయాన కొండపై జైన బసది నిర్మించిన వారు ఎవరు ?
1)కొండకుందా చార్యుడు
2) శ్రీముఖుడు
3) దక్షమిత్ర
4)సంప్రాతి
79Q) సమయసారం, ప్రవచనసారం,పంచస్తికాయాసారం అనే త్రయసారం రచించినది ఎవరు?
1) ఆచార్య నాగార్జునుడు
2) కొండకుందా చార్యులు
3) మహాబౌద్ద బిక్షువు
80Q)బుద్ధుని జీవిత ఘట్టాలు పూజించే చుత్యక వాదం ప్రవేశపెట్టిన వారు ఎవరు ?
1) ఆచార్య నాగార్జునుడు
2) కొండకింద చార్యులు
3) మహాబౌద్ద బిక్షువు
NOTE:-మహా సాంఘిక శాఖకు వ్యవస్థాపకుడు మహాదేవ భిక్షువు
81Q) మైదవోలు శాసనం(శివస్కందవర్మ) ఆధారంగా తెలివహా నదినీ కృష్ణానదితో పోల్చి
ఆంధ్రనగరిని ధాన్యకటకం అన్న చరిత్రకారుడు ఎవరు?
1) డి సి సర్కార్
2)బండార్కర్
3)పీసీ రాయ్
4)సుక్తంకర్
NOTE:-బౌద్ధ వాంగ్మయం లోని సేరివనిజ జాతకం తెలుపుతున్నట్లు శాతవాహనుల తొలి
రాజధాని ఆంధ్ర నగరమని అభిప్రాయపడిన చరిత్రకారుడు ఎవరు ? A)బండార్కర్(తెలివాహ
నదిని మహానది భావించాడు)
82Q) క్రింది వాటిని జతపరచండి?
1)స్తూపం a)
స్తూపం,విహారం,చైత్యం,విద్యాలయం ఒకేచోట
2)చైత్యం b) స్తూపంని
వేదికలతో విస్తరిస్తే
3)విహారం c) ప్రార్థన
మందిరం
4)ఆరామం d) విశ్రాంతి మందిరం
(దీర్ఘచతురస్రాకారం)
5)మహాచైత్యం e) అవశేషాల పై నిర్మాణాలు
f) విశ్రాంతి మందిరం (చతురస్రాకారం)
83Q)ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన చైత్యం ఏది?
1) గుడిమల్లం - చిత్తూరు
2) గుంటుపల్లి- జిలకరగూడెం
3) అమరావతి - గుంటూరు
NOTE-వీటిని మౌర్యుల కాలం నాటి బరబరా గృహాలతో కొలిచారు
84Q) పురాణాల ప్రకారం కణ్వ వంశస్థుడైన సుశర్మను చంపిన శాతవాహన రాజు ఎవరు ?
1)మొదటి శాతకర్ణి
2)రెండో శాతకర్ణి
3)గౌతమీపుత్ర శాతకర్ణి
4)శ్రీముఖుడు
85Q) శాతవాహన వంశంలో మొదటి రాజుల నాణేలు దొరికిన ప్రాంతం ఏమిటి?
1) సాలిహుండాం
2) భట్టిప్రోలు
3) నేవాసా
4)కార్లే
86Q) శాతవాహనుల కాలం నాటి యోనక దివ్వెను పేర్కొంటున్న శాసనం ఏమిటి?
1) అమరావతి శాసనం
2)నాగార్జునకొండ శాసనం
3)అల్లూరి శాసనం
4)రెంటాల శాసనం
87Q) బౌద్ధమతం ఎప్పుడు తేరవాద మరియు మహా సాంఘిక శాఖలుగా విడిపోయింది?
1) ఒకటవ బౌద్ధ సంగీతి
2)రెండో బౌద్ధ సంగీతి
3) మూడో బౌద్ధ సంగీతి
4)నాలుగవ బౌద్ధ సంగీతి
88Q) మహాయానం సంపూర్ణమైన సిద్ధాంతంగా(ప్రజ్ఞాపారమితశాస్త్రంలో) రూపొందించింది
ఎవరు?
1) ఆచార్య నాగార్జునుడు
2) కొండకింద చార్యులు
3) మహాబౌద్ద బిక్షువు
89Q) శ్రీపర్వతంలో నాగార్జునచార్యుడు పెద్ద గ్రంథాలయాన్ని సేకరించాలని
పేర్కొన్నవారు ఎవరు?
1) హియన్స్తంగ్
2)ఇత్సింగ్
3)పాహియన్
90Q) నాగార్జునకొండ, రామ్రెడ్డి పల్లి, గోలి శిల్పాలలో చాలా వరకు ఈ కోవకి
చెందినది ?
1) సాంచి శిల్పం
2) బీల్సా శిల్పం
3)గాంధార శిల్పం
NOTE:-బుద్ధుని విగ్రహంగా మలచడం ప్రథమంగా ఏ శిల్పకళలో ప్రారంభమైంది ?
A)గాంధార శిల్పకళ (గ్రీకు సంప్రదాయానికి అనుగుణంగా)
91Q)వాయు పురాణం ప్రకారం ఎంత మంది శాతవాహన రాజులు పరిపాలించారు?
1) 19
2)17✓
3)18
4)16
92Q)శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు అని తెలిపే గ్రంథం ఏమిటి ?
1) దీపకర్ణ కథ
2)ద్వాత్రింశిక పుత్తిలిక✓
3)కథసరిత్సగరం
4)ప్రీజులిస్కి రచనలు
93Q)శాతవాహనుల గురించి మొట్టమొదటిసారిగా పేర్కొనబడిన గ్రంథం ?
1)సోమదేవసూరి కథాసరిత్సాగరం✓
2) దీపకర్ణ కథ
3)ద్వాత్రింశిక పుత్తిలిక
4)ప్రీజులిస్కి రచనలు
94Q)భారతదేశాన్ని సందర్శించిన మొదటి విదేశీ యాత్రికులు ?
1) హియన్స్తంగ్
2)ఇత్సింగ్
3)పాహియన్
4) మెగస్తనీస్ ✓
95Q)కింగ్ ఆఫ్ ట్రావెలర్స్ అని ఎవరిని పేర్కొంటారు?
1) హియన్స్తంగ్ ✓
2)ఇత్సింగ్
3)పాహియన్
4) మెగస్తనీస్
96Q)శాతవాహన నాణాలు ఎక్కువగా ముద్రించిన నాణాలు ఏమిటి ?
1)బంగారం
2)వెండి
3)సిసం✓
4)ఇనుము
NOTE:-భోగా అనేది దేయ(ధన) రూపంలో, భగా అనేది మేయ(ధన్య) రూపంలో చెళ్ళించే
పన్నులు
97Q)శాతవాహనులు ఆర్య సంస్కృతి లోనైనా ద్రవిడులు?
1) bsl హనుమంత రావు
2)డి సి సర్కార్
3) బండార్కర్
4)ఆర్ ఎస్ శర్మ ✓
98Q)మొదటి శాతకర్ణి ఖారవేలుని ఓడించినడని తెలిపే ఆధారం ఏమిటి?
1)హతిగంఫ శాసనం
2) చుల్ల కళింగ జాతక కథ✓
3)నాసిక్ శాసనం
99Q)బృహత్కథను సంస్కృతములో రచించింది ఎవరు ?
1)గంగరాజు దుర్వినీతడు✓
2)ఆదిభట్ల నారాయణరావు
3)ఆదినారాయణ శాస్త్రి
100) జతపరచండి?
1)నవనర స్వామి - a)1శాతకర్ణి
2) నవనగర స్వామి. b)2వ పులోమావి
C)1 పులోమావి
D) వాసిష్టీపుత్ర శివశ్రీ
శాతకర్ణి
111Q)శాతవాహన రాజధాని అమరావతి నుండి ప్రతిష్టానపురంకి మార్చిన వారు ఎవరు ?
1) రెండో పులోమావి
2)గౌతమీపుత్ర శాతకర్ణి✓
3) మూడో పులోమావి
4) రెండవ శాతకర్ణి
112Q)వైజయంతి అను నౌకాశ్రయమును ఆక్రమించి వైజయంతి శాసనం వేయించిన వారు ఎవరు
?
1) ఖారవేలుడు
2)1 శాతకర్ణి
3)యజ్ఞశ్రీ శాతకర్ణి
4)గౌతమీపుత్ర శాతకర్ణి✓
113Q)యజ్ఞశ్రీ శాతకర్ణి సేనాని పేరు ఏమిటి ?
1) శివగుప్తుడు
2)విజయ నాధుడు
3)బావ గోపుడు లేదా విజయ్ గోపుడు✓
4) శివస్వాము లేదా మహాస్వామి
114Q)అమరావతి స్థూపాన్ని విస్తరించిన శాతవాహన రాజు ఎవరు?
1) యజ్ఞశ్రీ ✓
2) రెండో పులోమావి
3) విజయ శ్రీ శాతకర్ణి
4) మూడో పులోమావి
115Q)కౌముదీ మహోత్సవం మరియు హోలీ పండగ గురించి ఏ గ్రంథం పేర్కొంది ?
1)గైడ్ టు జాగ్రఫీ
2) బృహత్కథ
3)సప్తశతి✓
4) కతంత్ర వ్యాకరణం
116Q)శాతవాహనుల కాలంలో వర్తక సంఘాలు ఎక్కువగా ముద్రించిన నాణాలు ఏమిటి?
1)బంగారం
2)వెండి
3)సిసం
4)పంచ్ మార్కెడ్ నాణాలు✓
117Q)శాతవాహనుల కాలంలో మార్థకులు అంటే ఎవరు?
1)వాయిద్య గాండ్రు✓
2)మస్త్యకారులు
3)వర్తకులు
4)కళ్ళు గిసేవారు
118Q)పెర్రీ ప్లస్ ప్రకారం మస్లిన్ వస్త్రాలు ఎగుమతి చైనాకు ఈ ఓడ రేవు
నుండి జరుగుతుంది ?
1) అరికమేడు
2)భరుకఛ
3)మచిలీపట్నం✓
4)మైసొలియ
119Q)ఆంధ్ర మనువు లేదా దక్షిణ దేశం మనువుగా ఎవరిని పిలుస్తారు ?
1)ఆపస్తంబుడు✓
2)నాగార్జునాచార్యుడు
3) మహాభౌద్ద భిక్షువు
4) ఆర్యదేవుడు
NOTE:-మహాయాన బౌద్ధని ప్రారంభించింది ఆచార్య నాగార్జునుడు
ఆచార్య నాగార్జునుడి ముఖ్య శిష్యుడు ఆర్య దేవుడు.
120Q)ఆంధ్రాలో పాశుపత శైవాన్ని ప్రచురించి ప్రారంభించిన వాడు ఎవరు?
1)విశ్వేశ్వర శంబు
2)శ్వేతేశ్వర శివాచార్యులు
3)విధ్యానదుడు
4) లకులీసాశివాచార్యులు✓
NOTE:-పాశుపత శైవం లోని మొట్టమొదటి శువామతాచార్యులు శ్వేతేశ్వర శివాచార్యులు(
మొత్తం 28 చివరివాడు-లకులీసాశివాచార్యులు)
121Q)గౌతమీ బాలశ్రీ తన కుమారుడు గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ శాసనం లో ఏవిధంగా
పోల్చింది?
1) హరిహరులు
2) రామ కేశవులు✓
3)త్రిమూర్తులు
122Q)ద్వాంతంత్రిక పుత్తిలిక గ్రంథ రచయిత?
1)గంగరాజు దుర్వినీతడు
2)ఆదిభట్ల నారాయణరావు
3)ఆదినారాయణ శాస్త్రి
4) కొఱవి గోపరాజు ✓
123Q)కొండ కుందా చార్యుడు లేదా పద్మనందుడు స్థాపించిన సంఘాలు ఏమిటి ?
1)వక్ర గచ్చం
2) సరస్వతి గచ్ఛం
3) బలాత్కారం గచ్ఛం
4)all✓
124Q)కొండకుందా చార్యుని ఇతర గ్రంథాలు ఏమిటి ?
1)నియమసారం
2) ఆయన సారం
3) దశభక్తి
4)all✓
125Q)ఆంధ్రదేశంలో బుద్ధుడు యొక్క మొదటి బోధనలు గురించి తెలియ చేసిన వారు
ఎవరు?
1) పాహియన్
2) ఇత్సింగు
3) హియన్స్తాంగ్✓
NOTE:-బుద్ధుని మొదటి శిష్యుడు దశ మల్ల (ధాన్యకటకం వద్ద మొదటి బోధన జరిగింది
దశమల్లకు)
126Q)చైత్య శాఖ మరియు కేంద్రం జాతపరచండి
పూర్వ శైల--జగ్గయ్యపేట
ఉత్తర శైల నాగార్జునకొండ
అపర శైల -ధాన్యకటకం
రాజ గిరిక-గుంటుపల్లి
సర్దార్ధక -గుడివాడ ప్రాంతం
1-c 2-a 3-b 4-d 5-e✓
127Q)బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక శాతవాహన రాజు ఎవరు?
1) యజ్ఞశ్రీ ✓
2)గౌతమీపుత్ర శాతకర్ణి
3) శ్రీముకుడు
4)2వ శాతకర్ణి
128Q)నాగార్జునాచర్యుడి ఏ గ్రంథం ఆధారంగా ద గ్రేట్ renunciation అనే
గ్రంధాన్ని ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించారు?
1)లలిత విస్తార ✓
2)సహ్రులేఖ
3)రాజపరికథ
4)ప్రజ్ఞాపరమిత శాస్త్రం
NOTE:-ఆచార్య నాగార్జునుడు ప్రాకృతంలో వ్రాసిన ఒకే ఒక గ్రంథం ప్రజ్ఞా పారమిత
శాస్త్రం
129Q)ఆచార్య నాగార్జునుడు రాసిన ఏ గ్రంథంలో మాధ్యమిక వాదం మరియు శూన్య వాదాల
ప్రస్తావన ఉంది?
1)లలిత విస్తార
2)సహ్రులేఖ
3)రాజపరికథ
4)ప్రజ్ఞాపరమిత శాస్త్రం✓
NOTE :- మహాయానానికి బైబిల్ గా వర్ణించే ఆచార్య నాగార్జునుడు గ్రంధం
లలితవిస్తార.
130Q)ఆచార్య నాగార్జున ఏ గ్రంథంలో శ్రేయోరాజ్య సిద్ధాంతం వివరించాడు ?
1)రసరత్నాకరం✓
2)సహ్రులేఖ
3)రాజపరికథ
4)ప్రజ్ఞాపరమిత శాస్త్రం
131Q)రాయచూరు వద్ద ఉన్న ఈ శాసనం ద్వారా శాతవాహనుల చరిత్ర తెలుస్తుంది?
1) కర్లే శాసనం
2)భట్టిప్రోలు శాసనం
3)మస్కి శాసనం ✓
4) ఉట్కురు శాసనం
132Q)గుణాఢ్యుడు రాసిన బృహత్ కథ ఎవరికి అంకితం ఇవ్వబడింది?
1)కుంతల శాతకర్ణి
2) హాలునికి ✓
3)2వ పులొమావి
4)శ్రిముకుడుకి
133Q)గుణాఢ్యుని బృహత్కథ ఆధారంగా బృహత్కథ శ్లోక రచించింది ఎవరు ?
1)ఉద్యోతనుడు
2)నారాయణా దాసు
3)ఆదిభట్ల నారాయణ శాస్త్రి
4)బుద్ధ స్వామి ✓
NOTE :-గుణాఢ్యుని బృహత్కథ ఆధారంగా కువలయమాల రచించింది ఉద్యోతనుడు.
134Q)దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన స్తూపం ఏది ?
1)భట్టిప్రోలు✓
2)అమరావతి
3)గుంటుపల్లి
4) కార్లే
NOTE:-ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద స్తూపం అమరావతి,అతి ప్రాచీన చైత్యం
గుంటుపల్లి.
135Q)ఉద్దేశిక స్తూపాలు అధికంగా లభించే ప్రాంతం ఏమిటి?
1) గుంటుపల్లి✓
2)భట్టిప్రోలు
3)అమరావతి
4) సాంచి
NOTE:-ఆంధ్రలో స్థూపాలన్ని ఏ రచన ఆధారంగా నిర్మించబడ్డాయి?
A) బుద్ధ ఘోష రచించిన చుళ్ల వగ్గ
136Q)
Subscribe to:
Posts (Atom)
Answers to sathavahanas bits
1. 1 2. 1 3. 1 4. 2 5. 1 6. 1 7. 1 8. 3 9. 3 10. 1-c,2-d,3-b,4-e,5-a 11. 1 12. 3 13. 5 14. 1-d,2-c,3-e,4-b,5-a 15. 1 16. 3 17. 5 18. 1 19. 1...
-
1Q)శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు నాణేలు ఎక్కడ లభించాయి ? 1) కొండాపూర్ మెదక్ జిల్లా 2) కోటిలింగాల కరీంనగర్ జిల్లా 3)గుడిమల్లం చిత్తూ...
-
1. 1 2. 1 3. 1 4. 2 5. 1 6. 1 7. 1 8. 3 9. 3 10. 1-c,2-d,3-b,4-e,5-a 11. 1 12. 3 13. 5 14. 1-d,2-c,3-e,4-b,5-a 15. 1 16. 3 17. 5 18. 1 19. 1...